ఉద్యోగం పోయిందని.. స్నేహితులు దొంగలుగా మారారు.నెల్లూరు జిల్లాకు చెందిన శీలం నాగార్జునరెడ్డి(తూర్పు ఎర్రబల్లి), వెంకట మురళి (నల్లగొండ), విష్ణువర్ధన్ రెడ్డి(స్టోన్హెస్ పేట) క్లోజ్ ఫ్రెండ్స్. ఉన్నత చదువులు చదివిన వీరంతా బెట్టింగ్కు బానిసలయ్యారు. ఉద్యోగాలు పోవడంతో దొంగలుగా మారారు. తిరుపతి, నెల్లూరులో 9 చైన్స్నాచింగ్లు చేశారు.వీరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2 బైకులు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
previous post

