Tv424x7
Andhrapradesh

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి.జంగా కృష్ణమూర్తి పై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి మండలి చైర్మన్‌ మోషెన్ రాజు కు ఫిర్యాదు. అనర్హత పిటిషన్‌ పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్ మోసెన్ రాజుజంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ.

Related posts

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం.

TV4-24X7 News

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

ఆర్టికల్ 370 అంశంపై నేడు తీర్పు

TV4-24X7 News

Leave a Comment