Tv424x7
Andhrapradesh

మైదుకూరు డీఎస్పీకి చార్జ్ మెమో

కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ టి.వెంకటేశులుకు పోలీసుశాఖ ఉన్నతాధికారులు మంగళవారం చార్జ్ మెమో జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మైదుకూరు నియోజకవర్గం పరిధిలో చాపాడు మండలంలో వైసీపీ, టీడీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలపై మైదుకూరు డీఎస్పీ టి. వెంకటేశులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో చాపాడు ఎస్ఐపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

Related posts

పెద్దవడుగూరులో మహిసాసుర మర్దిని అలంకారం – భక్తులకు మహర్నవమి శుభాకాంక్షలు!!

TV4-24X7 News

గుంటూరు కారం’ మూవీ REVIEW

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేసు: రెండు టీడీపీ నేతలకు సస్పెన్షన్.

TV4-24X7 News

Leave a Comment