Tv424x7
National

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న డిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు జైలులో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తీహార్ జైలుకు వెళ్లనున్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు నేటితో ముగిసింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో జూన్ 5న తీర్పు రానుంది.

Related posts

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

TV4-24X7 News

నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయిని ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ

TV4-24X7 News

Leave a Comment