Tv424x7
Andhrapradesh

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి ఏమి శిక్ష వేసారో తెలుసా…?

విశాఖపట్నం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో, ముద్దాయి అయిన ఏలూరి శ్రీను గజనీకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17,000/- జరిమానా మరియు ప్రభుత్వము నుండి బాధితురాలికి రూ.4,00,000/- పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించిన గౌరవ పోక్సో కోర్టు. ముద్ధాయిలకి శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులకు డా. ఏ. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ సందర్బంగా అభినందించారు.

Related posts

యాచకురాలికి అన్నీ తామై అంత్యక్రియలు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

TV4-24X7 News

విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు

TV4-24X7 News

రాష్ట్ర కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కి సీఎం చంద్రబాబు అజెండా ఖరారు..

TV4-24X7 News

Leave a Comment