Tv424x7
Andhrapradesh

ఎమ్మెల్యే పుట్టా ఆదేశాలతో కేసీ కెనాల్ పై తుమ్మచెట్లు తొలగింపు

మైదుకూరు : మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో మైదుకూరు మున్సిపాలిటీలోని శాంతినగర్ ఏరియాలో ఉన్న కేసీ కెనాల్ కాలువపై, తుమ్మ చెట్ల పొదలను టీడీపీ క్లస్టర్ 21, 22వ వార్డు ఇన్ఛార్జి ఆకుల.కృష్ణయ్య ఆధ్వర్యంలో జేసీబీ ద్వారా శుక్రవారం తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు శాంతినగర్ కేసీ కెనాల్ కట్టమీద ఉన్న వ్యర్థాలను పరిశుభ్రం చేశారు. శాంతినగర్ బూత్ ఇన్ఛార్జి ఐ.ప్రసాద్, సుధాకర్, దేవ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆస్ట్రేలియా శాస్త్రవేత్త రికార్డు సృష్టించిన స్ట్రాటోస్ఫియర్ జంప్….

TV4-24X7 News

ఏపీలో అల్లర్లపై సిద్ధమైన సిట్ ప్రాథమిక నివేదిక

TV4-24X7 News

మీ కలయికను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment