Tv424x7
Telangana

26న సోమశిల-శ్రీశైలం టూర్‌ ప్రారంభం

తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌వాటర్‌లో చేపట్టనున్న క్రూయిజ్‌ టూర్‌ను ఈ నెల 26న ప్రారంభించనున్నట్టు తెలిపింది. కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు సింగిల్‌ రైడ్‌తోపాటు రౌండప్‌ క్రూయిజ్‌ జర్నీ ధరలను ప్రకటించారు. సింగిల్‌ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.2 వేలు, చిన్నారులకు రూ.1,600, రౌండప్‌ జర్నీలో పెద్ద వాళ్లకు రూ.3 వేలు, పిల్లలకు రూ.2,400గా ధరను నిర్ణయించారు.

Related posts

కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్

TV4-24X7 News

బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

TV4-24X7 News

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

TV4-24X7 News

Leave a Comment