Tv424x7
AndhrapradeshTelangana

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా 2 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 4 రహదారులుగా విస్తరించనున్నారు. 86.5 KM మేర విస్తరణ జరగనుండగా.. 40.42 KM మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.

Related posts

కడప జిల్లాలో యువకుడి ఆత్మహత్య

TV4-24X7 News

ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి..

TV4-24X7 News

సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ ను దక్కించుకున్న టైగర్ పవర్ క్లబ్

TV4-24X7 News

Leave a Comment