Tv424x7
Andhrapradesh

బద్వేలు వాసి గొల్లపల్లి ప్రసాద్ రావుకు వైవీయూ డాక్టరేట్

కడప యోగివేమన విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం పరిశోధకుడు గొల్లపల్లి ప్రసాద్ రావుకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రకటించింది. ఆచార్య జి.పార్వతీ పర్యవేక్షణలో ‘పెర్ఫామెన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ వైఎస్సార్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ సీఈ ఆచార్య కృష్ణారావు నోటిఫికేషన్ జారీ చేశారు.

Related posts

ఉలిక్కిపడ్డ అనంతపురం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

TV4-24X7 News

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా?: మాజీమంత్రి ప్రత్తిపాటి

TV4-24X7 News

ఎం ఆర్ పేట పోలీసుల విజిబుల్ పోలిసింగ్

TV4-24X7 News

Leave a Comment