Tv424x7
National

ఇండియాలో మళ్లీ ముకేశ్ అంబానీనే ఫస్ట్

దేశీయ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ హవా కొనసాగుతున్నది. దేశీయ శ్రీమంతుల జాబితాలో ముకేశ్ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకున్నారు.2025కి గాను ఫోర్బ్స్ మాగ్యజైన్ విడుదల చేసిన జాబితా లో 95.4 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో తొలి స్థానంలో నిలిచారని పేర్కొంది.ఆ తర్వాతి స్థానంలో 62.3 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ నిలువగా, 42.1 బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడర్ మూడో స్థానంలో నిలిచారు.

Related posts

కాంగ్రెస్ పై విరుచుకుపడిన కేజీవాల్

TV4-24X7 News

భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్

TV4-24X7 News

దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు

TV4-24X7 News

Leave a Comment