Tv424x7
Andhrapradesh

నో సిగ్నల్’ సమస్యకు ఇక చెక్!

గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ కోల్పోయినప్పుడు ఇతర నెట్వర్క్ సిగ్నల్ వినియోగించుకునే ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సిమ్ కార్డులు వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి (DBN) కింద ఏర్పాటైన టవర్ల ద్వారా 4జీ సేవలను పొందొచ్చు. డీబీఎన్ నిధులతో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవడానికి బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, రిలయన్స్ జియో ముందుకొచ్చాయి.

Related posts

ఆగ‌స్టు 4 నుండి 5వ తేదీ వ‌ర‌కు మొబైల్ ఫోన్లు ఈ–వేలం

TV4-24X7 News

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

TV4-24X7 News

పిన్నెల్లి సోదరుడి కోసం పోలీసుల గాలింపు

TV4-24X7 News

Leave a Comment