ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా హితేశ్ గులియా చరిత్ర సృష్టించాడు. గాయం కారణంగా ప్రత్యర్థి ఒదెల్ కమరా (ఇంగ్లాండ్) 70కేజీ ఫైనల్లో వాకోవర్ ఇవ్వడంతో హితేశ్ విజేతగా నిలిచాడు. భారత్ మొత్తం ఆరు పతకాలతో ప్రపంచ బాక్సింగ్ కప్ు ముగించింది. జదుమణి సింగ్ (50కేజీ), మనీష్ (55కేజీ), సచిన్ (60కేజీ), విశాల్ (90కేజీ) కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

previous post