Tv424x7
Andhrapradesh

పాస్టర్లకు గౌరవవేతనం.. 30 కోట్లు నిధులు విడుదల

పాస్టర్లకు గౌరవవేతనం గత సంవత్సరం మే 2024 నుండి నవంబర్ 2024 వరకు ఉన్న బకాయిలు 30 కోట్లు విడుదల చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 8427 మంది పాస్టర్లకు ఈ వేతనం అందనుంది.

Related posts

రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి

TV4-24X7 News

చంద్రబాబు పై కామెంట్స్ – దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

TV4-24X7 News

ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు

TV4-24X7 News

Leave a Comment