Tv424x7
Andhrapradesh

కేసులకు భయపడితే రాజకీయం చేయాలేం:మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేసులకు బయపడితే రాజకీయం చేయాలేమంటూ పేర్కొన్నారు. వైపీసీ ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన ఓడిపోయిందని, మోసం చేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Related posts

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు

TV4-24X7 News

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యలకు ఈసీ ఆదేశం

TV4-24X7 News

రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

Leave a Comment