Tv424x7
Andhrapradesh

కేసులకు భయపడితే రాజకీయం చేయాలేం:మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేసులకు బయపడితే రాజకీయం చేయాలేమంటూ పేర్కొన్నారు. వైపీసీ ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన ఓడిపోయిందని, మోసం చేసిన కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎద్దేవా చేశారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Related posts

దువ్వూరు టౌన్ లోని బూతు నెంబర్ 16నందు ఇంటింటి ప్రచారం కార్యక్రమం

TV4-24X7 News

రేపు దువ్వూరు లో సుమారు 300 బైకులతో ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా బైక్ తిరంగ్ ర్యాలీ

TV4-24X7 News

మహిళలకు భద్రత ఎక్కడ బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే దాసరి సుధా…

TV4-24X7 News

Leave a Comment