Tv424x7
Andhrapradesh

జెడ్‌ ప్లస్‌ భద్రత కోసం హైకోర్టుకు మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

తనకు జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోం శాఖను ఆదేశించాలంటూ మాజీ సీఎం జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపుచేసి భద్రతను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేసే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని సమకూర్చాలని లేదా సొంత వాహనాన్ని వినియోగించుకొనేందుకు అనుమతిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుగనుంది.

Related posts

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

TV4-24X7 News

రైతులకు న్యాయం చేయాలి: సీదిరి అప్పలరాజు

TV4-24X7 News

నెలాఖరుకు పదోతరగతి ఫలితాలు

TV4-24X7 News

Leave a Comment