Tv424x7
Andhrapradesh

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు.లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు రేపు కోర్టులో హాజరుపరుస్తారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు మిథున్ రెడ్డి కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం మిథున్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే. విచారణ ముగిసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు.

Related posts

ఎస్సై ఉద్యోగ ఫలితాలు ప్రకటించుకోవచ్చు: ఏపీ హైకోర్టు

TV4-24X7 News

రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీ లేఖను తొలగిస్తూ ఉత్తర్వులు

TV4-24X7 News

జగనన్నా పాలనలో.. ఊరు మారింది..

TV4-24X7 News

Leave a Comment