Tv424x7
Andhrapradesh

మరోసారి ఢిల్లీ బాటలో నారా లోకేష్!…

➡️ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు.

➡️ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటసేపు భేటీ అయిన లోకేష్, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సమన్వయ బాధ్యతల కోసం ఢిల్లీ చేరనున్నారు.

➡️ ఎన్డీఏ తరఫున ఎంపీలతో సమన్వయం చేసి కీలక పాత్ర పోషించనున్నారు.

📍 ముందుగా కోయంబత్తూరులో జరిగే జాతీయ మీడియా కాంక్లేవ్‌లో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు.

👉 జాతీయ స్థాయిలో టీడీపీ ప్రెజెన్స్‌ను బలంగా చాటుతున్న నారా లోకేష్, వ్యూహాత్మక నాయకత్వంతో బీజేపీ జాతీయ నాయకత్వాన్నే ఆకట్టుకుంటున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

🗣️ “తండ్రికి తగ్గ కుమారుడు… రాజకీయాలను తనదైన శైలిలో సమతుల్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారు” అని ఇతర పార్టీల నేతలూ అభిప్రాయపడుతున్నారు.

అనూష

Related posts

రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

TV4-24X7 News

ఎన్టీఆర్ జిల్లా జేసీని కలసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

TV4-24X7 News

ఢిల్లీకి వెళ్తావా జగన్!. పద నేనూ వస్తా….!

TV4-24X7 News

Leave a Comment