Tv424x7
National

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు.ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు.ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

Related posts

మణిపూర్ సీఎం బీరన్ సింగ్ రాజీనామాపై స్పందించిన రాహుల్ గాంధీ

TV4-24X7 News

ఏమీ సాధించలేనన్న నిరుత్సాహం నుంచి.. రైల్వే టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా… ట్రాన్స్ జెండర్ !

TV4-24X7 News

మరో నెల రోజులు జైలులోనే కవిత…

TV4-24X7 News

Leave a Comment