Tv424x7
National

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మూడు కంటైనర్లు..

మహారాష్ట్ర తీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకువచ్చాయి. దీంతో అధికారులు తీరప్రాంత గ్రామాలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలో లభించే ఎలాంటి వస్తువులను ముట్టుకోవద్దని సూచించారు. ఆగస్టులో ఒమన్ కార్గోషిప్ నుంచి పడిపోయిన కంటైనర్లే ఇవి కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Related posts

అమ్ముడైన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ బంగ్లా….. ఎంతో తెలుసా…?

TV4-24X7 News

చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..

TV4-24X7 News

రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం

TV4-24X7 News

Leave a Comment