Tv424x7
Andhrapradesh

వాహనాన్ని తప్పించబోయి వాగులో పడి వ్యక్తి మృతి.

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వాగులో పడి రామానాయుడు అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన రామానాయుడు వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న క్రమంలో ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చింది తప్పించే క్రమంలో నక్కల వాగు లో పడ్డాడు వెంటనే క్షతగాత్రుడిని వెలికి తీసి అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే రామానాయుడు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

Related posts

ద్వారకా తిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్

TV4-24X7 News

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ…?

TV4-24X7 News

విజయసాయిరెడ్డి తో వాసుపల్లి కలయిక

TV4-24X7 News

Leave a Comment