Tv424x7
National

ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్ గఢ్ గరియాబంద్ గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ సైతం ఉన్నట్లు సమాచారం. రాయ్పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్కౌంటర్ను ధ్రువీకరించారు. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు.

Related posts

సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

TV4-24X7 News

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం – 12 మంది మృతి

TV4-24X7 News

రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే

TV4-24X7 News

Leave a Comment