📍 హన్మకొండ – నయీమ్ నగర్
స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.
డ్రిల్ టైమ్లో గ్రౌండ్లో తోటి విద్యార్థులతో పాటు నిలబడి ఉన్న జయంత్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
చెవులు, ముక్కు నుండి రక్తం రావడంతో పాటు శరీరం బిగుసుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
కొన్ని క్షణాల్లోనే ఊపిరి ఆగిపోయింది.
ఈ సంఘటనతో తోటి విద్యార్థులు, టీచర్లు భయాందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Anusha

