Tv424x7
Andhrapradesh

ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప

మైదుకూరు మండలం సోమయాజుల పల్లెలో ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలు లేకుండా దారికి అడ్డుగా కంప వేసిన సంఘటన శుక్రవారం జరిగింది ఆ స్థలం మాది అంటూ కంప వేసిన స్థానికరాలు దీంతో విద్యార్థులు పాఠశాల బయటే ఉండిపోయారు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఆ స్థలం పాఠశాలకే చెందిoదని గ్రామస్తుల వాదన

Related posts

ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్

TV4-24X7 News

చంద్రగూడెం లో, పేకాట శిబిరంపై మెరుపుదాడి నిర్వహించిన,మైలవరం ఎస్ ఐ.కే సుధాకర్

TV4-24X7 News

రాయవరం రమణమ్మ మృతి కి రెడ్యo సోదరుల సంతాపం

TV4-24X7 News

Leave a Comment