Tv424x7
Andhrapradesh

అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండల MRO కార్యాలయం నందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్ వాడి వర్కర్స్ యొక్క దీక్షకి మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించిన మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ మరియు మండల నాయకులు

Related posts

ఏపీ రెడ్డి సంఘం ఆద్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ

TV4-24X7 News

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

TV4-24X7 News

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

TV4-24X7 News

Leave a Comment