Tv424x7
Andhrapradesh

మంత్రి రజని కార్యాలయంపై దాడి..

గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు…నేడు గుంటూరు వెస్ట్ నియోజక వర్గ పరిధిలో చంద్రమౌళి నగర్ లో కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని..

Related posts

శాంతికి త్వరలో డిస్మిస్ ఆర్డర్స్ !

TV4-24X7 News

సీఎం చంద్రబాబుకు బీజేపీ కీలక వినతులు

TV4-24X7 News

ఆగస్టు -2025 కి సంబంధించిన అన్ని సేవల టిక్కెట్లు విడుదల ప్రకటన

TV4-24X7 News

Leave a Comment