Tv424x7
Andhrapradesh

మంత్రి రజని కార్యాలయంపై దాడి..

గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి…మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు…నేడు గుంటూరు వెస్ట్ నియోజక వర్గ పరిధిలో చంద్రమౌళి నగర్ లో కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని..

Related posts

ఆవుల అక్రమ రవాణాన్ని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు

TV4-24X7 News

హైదరాబాద్‌తో పోటీపడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం’: మంత్రి అమర్నాథ్

TV4-24X7 News

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

TV4-24X7 News

Leave a Comment