కడప జిల్లా, మండల కేంద్రం దువ్వూరు నుండి ఈరోజు మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 1:30 గంటలకు జనసేన అగ్రనాయకులు శ్రీ నాదేండ్ల మనోహర్ సమక్షంలో రియల్టర్స్ శ్రీ పాశం లక్ష్మీనరసయ్య వీరి తమ్ముడు శ్రీ పాశం రామ్మోహన్ జనసేన పార్టీలో చేరారు.ఈరోజు తమ ముఖ్యలతో కలసి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో శ్రీ నాదేండ్ల మనోహర్ ను కలసి రియల్టర్స్ శ్రీ పాశం సోదరులు అధికారికంగా నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరారు. ఆళ్ళగడ్డ న్యాయవాది పత్తి సుబ్బారామిరెడ్డి రాయల్ అలాగే దువ్వూరు నుండి శ్రీ అర్ధాకుల భరత్, శ్రీ పాశం కొండయ్య, శ్రీ మిలిటరీ రామచంద్రుడు, శ్రీ సింగంశెట్టి పెద్ద సంజీవరాయుడు కూడ శ్రీ నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు*

next post