Tv424x7
National

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

అయోధ్య సందర్శనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుంచి FEB 28 వరకు మొత్తంగా 60 రైళ్లు నడుస్తాయని.. వీటిలో 15 హైదరాబాద్ నుంచే ఉంటాయని అన్నారు. అయితే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ళ్, తదితర ధార్మిక సంస్థల ద్వారా మాత్రమే బుకింగ్ సేవలు లభిస్తాయని చెప్పారు. HYD- అయోధ్య ప్రయాణ ఛార్జీ(స్లీపర్) రూ. 1500 ఉంటుందని పేర్కొన్నారు.

Related posts

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

TV4-24X7 News

లడాఖ్‌లో నిరసన, కాల్పులు, అరెస్టులు..

TV4-24X7 News

Kiwi క్రెడిట్ కార్డుతో UPI చెల్లింపులు: ప్రతి స్కాన్‌పై నిజమైన క్యాష్‌బ్యాక్!

TV4-24X7 News

Leave a Comment