Tv424x7
Andhrapradesh

ఇంటర్ విద్యార్థులకు ఈ రోజే లాస్ట్

👉ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపునకు తత్కాల్ స్కీం కింద ప్రభుత్వం ఇవాళ ఒక్క రోజు గడువును పెంచిందని ఇంటర్మీడియట్ ఇన్చార్జి ఆర్ఐఓ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

👉ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు చెల్లించాల్సిన రెగ్యులర్ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

👉తాము చదివే కళాశాలలోనే ఫీజు చెల్లించవచ్చని సూచించారు.

Related posts

వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు

TV4-24X7 News

మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్ట్ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

TV4-24X7 News

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

Leave a Comment