Tv424x7
Andhrapradesh

గవర్నర్ కు శుభలేఖను అందజేసిన పొంగులేటి దంపతులు

హైదరాబాద్ :*గవర్నర్ తమిళిసై ని రాజ్ భవన్లోని ఆమె నివాసంలో కలిసి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు ఆహ్వానించారు. వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అప్రమత్తంగా ఉండాలి

TV4-24X7 News

చిరు, పవన్ను హత్తుకున్న మోదీ

TV4-24X7 News

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

TV4-24X7 News

Leave a Comment