నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ, సూచన మేరకు నంద్యాల నుండి చైన్నై వెళ్లే ప్రయాణికుల అవసరం దృష్ట్యా రోజు నంద్యాల డిపో నుండి చైన్నై బస్సు సర్వీసు ప్రారంభించుటకు RTC అధికారులు అంగీకారం తెలిపారు. ఈ బస్సు సర్వీసు త్వరలో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

previous post