Tv424x7
Telangana

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

హైదరాబాద్.. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్‌. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్‌. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ..

Related posts

హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

TV4-24X7 News

హైడ్రాకు మరిన్ని అధికారాలు: సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

ముగ్గురు మంత్రులకు CM రేవంత్ బిగ్ షాక్..

TV4-24X7 News

Leave a Comment