Tv424x7
Andhrapradesh

కూల్డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు..చివరికి ఏమైందంటే..?

నెల్లూరులో విషాదం చోటు చేసుకుంది. కరీముల్లా, అమ్ములు దంపతులకు రెండేళ్ల కుమారుడు కాలేషా ఉన్నాడు. అమ్ములు స్థానికంగా ఉండే చేపల దుకాణంలో పనిచేస్తోంది. కుమారుడిని కూడా వెంట తీసుకెళ్తూ ఉండేది. ఈనెల 7న తల్లితో పాటు చేపల దుకాణానికి వెళ్లిన కాలేషా.. పెట్రోల్ బాటిల్ను చూసి కూల్డ్రింక్ అనుకొని తాగాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కాలేషా చికిత్స పొందుతూ మరణించాడు.

Related posts

చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో వైసీపీలో ఉలిక్కిపాటు

TV4-24X7 News

నిన్న శ్యామల ఇవాళ అంబటి – రేవంత్ అంత చులకనయ్యారా ?

TV4-24X7 News

పత్తి అప్పుడు 14 వేలు ఇప్పుడు 8వేలు

TV4-24X7 News

Leave a Comment