Tv424x7
Andhrapradesh

రేపే వైసీపీ మేనిఫెస్టో విడుదల

అమరావతి :రేపే మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ పార్టీ.రేపు (శనివారం) వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు.ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షణ పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Related posts

దుర్గాలమ్మ గుడి దగ్గర వేలంపేట ప్రసాద్ గార్డెన్స్ పలు ఏరియాలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు

TV4-24X7 News

ప్రొద్దుటూరు: 12, 13 తేదీల్లో నీటి సరఫరా బంద్

TV4-24X7 News

గవర్నర్ కు శుభలేఖను అందజేసిన పొంగులేటి దంపతులు

TV4-24X7 News

Leave a Comment