Tv424x7
Andhrapradesh

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల కృష్ణుడు ..!

కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు పోటీ చేసి ఓటమిపాలైయ్యడు. ప్రస్తుతం యనమల కృష్ణుడు రాజీనామా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 7, 502 క్యూసెక్కుల నీరు విడుదల

TV4-24X7 News

శ్మశాన వాటిక కాపర్లకు టీ-షర్టుల పంపిణీ

TV4-24X7 News

స్ట్రెట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటున్న ఫరూక్ బీజేపీ కండువాలు ఎందుకు వేసుకోవడంలేదో చెప్పాలి.. శిల్పా రవి

TV4-24X7 News

Leave a Comment