Tv424x7
Telangana

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.

Related posts

మహిళా వేశాధారణ లో చేరి చోరీ….

TV4-24X7 News

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

TV4-24X7 News

నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

TV4-24X7 News

Leave a Comment