Tv424x7
Telangana

నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే అదే రోజు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది.

Related posts

శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం.. రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టి

TV4-24X7 News

అవినీతి, అక్రమాలు తేలాలంటే.. ఘోష్ కమిషన్ నివేదిక సరిపోయేనా….?

TV4-24X7 News

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌

TV4-24X7 News

Leave a Comment