Tv424x7
Andhrapradesh

గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: రవీంద్రనాథ్ రెడ్డి

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న కమలాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, కార్యకర్తలకు YCP అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు మెజార్టీ వచ్చేందుకు బాగా కష్టపడ్డారని, వైసీపీ ఒకవైపు, వ్యవస్థ మరోవైపు ఉన్నా లెక్కచేయకుండా పార్టీని ఆదరించారన్నారు. జగన్ను మరోసారి సీఎంను చేసుకునేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ : జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

TV4-24X7 News

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

క్యాన్సర్ బాధితురాలుకు ఆర్థిక సాయం చేసిన జి.కె ఫౌండేషన్

TV4-24X7 News

Leave a Comment