Tv424x7
Andhrapradesh

వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు

ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి.జంగా కృష్ణమూర్తి పై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి మండలి చైర్మన్‌ మోషెన్ రాజు కు ఫిర్యాదు. అనర్హత పిటిషన్‌ పై పలుమార్లు విచారించిన మండలి చైర్మన్ మోసెన్ రాజుజంగా కృష్ణమూర్తి ఇచ్చిన వివరణ ఆధారంగా అనర్హత వేటు వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ.

Related posts

ఏపీ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్స్ చైర్మన్ గా నియమితులైన గండి బాబ్జ కి అభినందనలు తెలిపిన రమేష్ లక్ష్మణ్ రెడ్డి కార్తీక్

TV4-24X7 News

టిడ్కో ఇళ్ల అక్రమాలపై విచారణ జరపాలి 39 వార్డు కార్పొరేటర్ సాధిక్ డిమాండ్

TV4-24X7 News

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment