Tv424x7
Andhrapradesh

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఖరీఫ్- 2023 కరవు సాయం, మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేటి నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు, మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

Related posts

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

తమిళనాడులో మొదలైన జల్లికట్టు సందడి

TV4-24X7 News

ప్రొద్దుటూరులో అక్రమ టపాసుల నిల్వలపై పోలీసుల ఉక్కుపాదం12 టన్నుల అదనపు స్టాక్ స్వాధీనం

TV4-24X7 News

Leave a Comment