Tv424x7
Andhrapradesh

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

కంటైనర్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని పెట్రోల్ బంక్ నిర్వాహకులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయిల్ బంకుల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని బంకుల యజమానులకు నోటీసులు పంపింది. పోలింగ్ తర్వాత APలో పలుచోట్ల హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో EC ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది

Related posts

లిక్కర్ కంపెనీలు చెబుతున్న నిప్పులాంటి నిజాలు !

TV4-24X7 News

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

ఏపీకి రిలయ్స్‌, బిర్లా భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

TV4-24X7 News

Leave a Comment