Tv424x7
AndhrapradeshNational

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో ఉంది.

Related posts

రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం!

TV4-24X7 News

నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పర్వతరెడ్డి..?

TV4-24X7 News

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

TV4-24X7 News

Leave a Comment