Tv424x7
Telangana

జగిత్యాల జిల్లాలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నదిలో మంగ ళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమ యింది. మృతుడి వయస్సు సుమా రు 40 నుంచి 45 మధ్య ఉంటుందని ధర్మపురి ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసు పత్రిలో గల మార్చురీ గదిలో భద్రపరిచినట్లు చెప్పారు. చనిపోయిన వ్యక్తి గురించి వివరాలు తెలియవలసి ఉంది.ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై ఉదయ్ కుమార్ కోరారు..

Related posts

మధ్యాహ్న భోజనంలో జెర్రి.. విద్యార్థుల ఆవేదన

TV4-24X7 News

భర్త కండ్ల ముందే కొడుకు కోసం భార్య ప్రాణత్యాగం

TV4-24X7 News

బెట్టింగ్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు 28వరకు కస్టడీ

TV4-24X7 News

Leave a Comment