Tv424x7
National

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50లక్షలు: సీపీ

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈపార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్చేశామని చెప్పారు.

Related posts

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

TV4-24X7 News

సామాన్యులకు బిగ్ రిలీఫ్!

TV4-24X7 News

ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌..!

TV4-24X7 News

Leave a Comment