విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా 10 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమం.

previous post
next post