Tv424x7
Telangana

కల్తీ పాల కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ గ్రామంలో ప్రశాంత్ కల్తీ పాలు తయారు చేస్తున్నాడనే సమాచారంతో పాల కేంద్రం పై ఆకస్మిక దాడులు నిర్వహించిన భువనగిరి ఎస్ఓటీ బృందం. ప్రశాంత్ వద్ద నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ 250 ఎంఎల్, ధోల్పూర్ స్మిక్డ్ మిల్క్ పౌడర్ 8 ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు.

Related posts

భర్త కండ్ల ముందే కొడుకు కోసం భార్య ప్రాణత్యాగం

TV4-24X7 News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

TV4-24X7 News

హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

TV4-24X7 News

Leave a Comment