Tv424x7
National

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

ముంబై నెట్‌వర్క్‌లో ప్లాట్‌ఫారమ్ విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుంచి 63 గంటల మెగా బ్లాక్‌ను నిర్వహించనుంది. ఈ చర్య ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే లోకల్ రైళ్ల సేవలను.. లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. అవసరం లేకుంటే లోకల్ రైళ్లలో ప్రయాణించకుండా ఉండాలని రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.

Related posts

ఎన్నికల వేళ తనిఖీలు..రూ.8,8889 కోట్లు సీజ్

TV4-24X7 News

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

TV4-24X7 News

ఐబొమ్మ పాత పోస్ట్‌ను కొత్తదిగా చూపిస్తున్న మీడియా ఛానల్స్

TV4-24X7 News

Leave a Comment