Tv424x7
Andhrapradesh

గత రెండు నెలల నుంచి ధాన్యం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులు

ఏపీ :-గత ప్రభుత్వం ఉండగా ఐకెపి ద్వారా రైతులు ధాన్యం అమ్ముకున్నారు ఆ ధాన్యం డబ్బులు రెండు నెలల నుంచి రైతుల అకౌంట్లో జమ కాలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరలా పంట మొదలుపెట్టి టైం వచ్చింది పెట్టుబడి పెట్టడానికి కూడా రైతులు దగ్గర డబ్బు లేదు దయచేసి కొత్త ప్రభుత్వం వెంటనే రైతుల డబ్బులు జమ చేయవలసినదిగా కోరుచున్నారు ఆన్నదాతలు ఎవరిని అడగాలో తెలియక అర్థం కాక మౌనంగా ఉండిపోయారు దీని గురించి అధికారులు వెంటనే స్పందించాలని రైతులు వేడుకొంటున్నారు..

Related posts

ఉత్తమ పోలీసు సిబ్బందికి రివార్డులు

TV4-24X7 News

బ్యాంకు లాకర్ లో ఉండవలసిన అభరణాలు ఈవో ఇంట్లో!!

TV4-24X7 News

పరవాడ గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గండి బాబ్జీ

TV4-24X7 News

Leave a Comment