విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. గిరీష ఎస్ శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంతాప సభలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర నాయకులు మరియు అనేక జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగినది .అలాగే విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

previous post