Tv424x7
Andhrapradesh

శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ

విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు. గిరీష ఎస్ శ్రీ చైతన్య పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ సంతాప సభ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంతాప సభలో ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర నాయకులు మరియు అనేక జిల్లాల నాయకులు పాల్గొనడం జరిగినది .అలాగే విశాఖపట్నంలోని అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Related posts

అనంతపురం రూరల్ డీఎస్పీగా వెంకటేశ్ నియామకం

TV4-24X7 News

వైసిపి మాజీ మంత్రి విడుదల రజిని బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ*

TV4-24X7 News

సైబర్ మోసగాళ్ల వేధింపులకు యువకుడి ఆత్మహత్య చికిత్స పొందుతూ మృతి

TV4-24X7 News

Leave a Comment