Tv424x7
Telangana

ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపు

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి.

Related posts

బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.

TV4-24X7 News

4 నెలల్లోపు గ్రూప్ -1 రిజల్ట్!.. కసరత్తు ప్రారంభించిన టీజీపీఎస్సీ..!!

TV4-24X7 News

సిద్ధిపేట జిల్లా నంగునూర్‌లో వినూత్న నిర్ణయం – సర్పంచ్ అభ్యర్థులకు యువత షరతులు

TV4-24X7 News

Leave a Comment