Tv424x7
Andhrapradesh

సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి చేస్తున్నారని ఎమ్మెల్యే వరద

ఆగ్రహం పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అవినీతి జరుగుతుందని ప్రజా ఆరోపణలు రావడంతో మంగళవారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం సందర్శించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బందిని హెచ్చరించారు. ప్రజల నుంచి లంచాలు తీసుకుంటే అంగీకరించనని చెప్పారు. అనంతరం అధికారులతో ‘లంచం తీసుకొనని’ దేవుని మీద ప్రమాణం చేయించారు.

Related posts

నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వ్యవహారంపై ఈసీ సీరియస్

TV4-24X7 News

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్

TV4-24X7 News

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం లో పాల్గొన్న కందుల

TV4-24X7 News

Leave a Comment